2024- టీ-20 ప్రపంచకప్ ను భారత క్రికెట్ హిట్ మ్యాన్, కెప్టెన్ రోహిత్ శర్మ జంట రికార్డులతో మొదలు పెట్టాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినంత పని చేశాడు.
T20 World Cup
ఐసీసీ-2024 టీ-20 ప్రపంచకప్ టైటిల్ వేటను భారత్ ఈరోజు ప్రారంభించనుంది.న్యూయార్క్ వేదికగా ఈరోజు జరిగే తొలిరౌండ్లో ఐర్లాండ్ తో పోటీపడనుంది.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మ్యాచ్ ల టికెట్ల ధరలు నింగినంటాయి. భారత కరెన్సీలో 9 లక్షల రూపాయల ధర పలుకుతోంది.
భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీని మరో మూడు టీ-20 ప్రపంచకప్ రికార్డులు ఊరిస్తున్నాయి. తన కెరియర్ లో ఆఖరి టీ-20 ప్రపంచకప్ కు విరాట్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు.
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ ..2007 తరువాత మరో ప్రపంచకప్ కోసం తహతహలాడుతోంది.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ ల చరిత్రలోనే ఓ అసాధారణ రికార్డుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉరకలేస్తున్నాడు. వరుసగా 9వ ప్రపంచకప్ టోర్నీ బరిలోకి దిగుతున్నాడు.
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు అమెరికా, కరీబియన్ ద్వీపాల గడ్డపై కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ నెల 29 వరకూ జరిగే 55 మ్యాచ్ ల ఈ మహాసమరంలో భారత్ తో సహా 20 దేశాలజట్లు ఢీ కొనబోతున్నాయి.
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో ఆతిథ్య వెస్టిండీస్ పవర్ ఫుల్ జట్టుతో టైటిల్ వేటకు దిగుతోంది. రోవ్ మన్ పావెల్ నాయకత్వంలో 15 మంది సభ్యుల జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును ఖరారు చేయటానికి ఎంపిక సంఘం మల్లగుల్లాలు పడుతోంది. ఓపెనర్ గా విరాట్ కొహ్లీ ఎంపిక దాదాపు ఖాయమయ్యింది.
2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే అమెరికాజట్టుకు భారత సంతతి ఆటగాడు మోనాంక్ పటేల్ నాయకత్వం వహిస్తాడు.