అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్లో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది
T20 World Cup
ఉమెన్ టీ20 వరల్డ్కప్లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ టీమ్ఇండియాకు చాలా కీలకం.
టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యుల రొట్టెవిరిగి నేతిలో పడింది. ఒక్కొక్క ఆటగాడి జేబులోకి 5 కోట్ల రూపాయలు నజరానాగా వచ్చి పడ్డాయి.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాలలోనూ సరికొత్త రికార్డు నమోదయ్యింది. భారత్- దక్షిణాఫ్రికాజట్ల నడుమ జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్ ను ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సంఖ్యలో వీక్షించారు.
భారత టీ-20 క్రికెట్ చరిత్రలో ఇద్దరు మేటి బ్యాటర్ల శకం ముగిసింది. 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకోడంతోనే..కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ తమ రిటైర్మెంట్ ను ప్రకటించారు.
ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ ను రెండోసారి గెలుచుకోడానికి భారత్ తహతహలాడుతోంది. ఈ రోజు జరిగే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన ఢీ కొనబోతోంది.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకున్న భారత జట్టు రెండోసారి వరల్డ్ కప్ను ముద్దాడాలని గట్టి పట్టుదలగా ఉంది.
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ భారత్..2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరుకొంది. ఇంగ్లండ్ పై భారీవిజయంతో బదులుతీర్చుకొంది.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు దక్షిణాఫ్రికా తొలిసారిగా చేరుకొంది. తొలిసెమీఫైనల్లో సంచలనాల అప్ఘనిస్థాన్ తేలిపోయింది.
2024 టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు భారత్ గురిపెట్టింది. గయానా వేదికగా ఈరోజు జరిగే రెండోసెమీఫైనల్లో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.