T20 World Cup

టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు మాజీ చాంపియన్ భారత్ ఐదోసారి చేరుకొంది. సూపర్-8 ఆఖరిరౌండ్ పోరులో 2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాను చిత్తు చేసింది.

కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్ ఆఖరి మ్యాచ్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ భారత్ తో 2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా ఢీ కొనబోతోంది.

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు టాప్ ర్యాంకర్ భారత్ దూసుకెళ్లింది. సూపర్ -8 రౌండ్లో వరుసగా రెండో గెలుపుతో నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

2024 టీ-20 ప్రపంచకప్ కు గురిపెట్టిన టాప్ ర్యాంకర్ భారత్ సూపర్- 8 రౌండ్లో తొలిఫైట్ కి సిద్ధమయ్యింది. అప్ఘనిస్థాన్ తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.

ఫ్లారిడా వేదికగా భారత్- కెనడాజట్ల మధ్య ఈరోజు జరగాల్సిన ప్రపంచకప్ గ్రూప్- ఏ ఆఖరి లీగ్ మ్యాచ్ కు వానగండం పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉంది.

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లీగ్ లో దాయాదుల సమరానికి రంగం సిద్ధమయ్యింది. న్యూయార్క్ వేదికగా మాజీ చాంపియన్లు భారత్, పాక్ జట్లు సవాలు విసురుకొంటున్నాయి.

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో దాయాదిజట్లు భారత్, పాక్ తలపడుతున్నాయంటే చాలు..అభిమానుల ఉత్సాహానికి, ఉద్వేగానికి హద్దులే ఉండవు.