Summer

రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎండల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.

సమ్మర్‌‌లో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. ఎండల్లో తగినంత నీరు తాగకపోవడం, వేడి చేసే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంటుంది.

ఎయిర్‌ కండిషనర్‌ను ఎక్కువ సేపు వాడటం వల్ల గదిలో వెంటిలేషన్ స్థాయి తగ్గే అవకాశం ఉంది. గదిలో ఎక్కువమంది ఉన్నప్పుడు అందరికీ తగినంత ఆక్సిజన్‌ను ఏసీ సప్లై చేయలేకపోవచ్చు.

ఈ కాలంలో ఒంట్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల తీవ్రమైన తలనొప్పి, నోటిలో పుండ్లు పడటం, మలబద్ధకం, జ్వరం రావడం, చిరాకు, అధిక చెమట, మల, మూత్రనాళాల్లో మంట, అరికాళ్లు, అరిచేతుల్లో మంట, ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.

సమ్మర్‌‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది ఏసీలు, కూలర్లు వాడుతుంటారు. అయితే వీటిని వాడేటప్పుడు కొన్ని బేసిక్ జాగ్రత్తలు పాటించడం ద్వారా అవి ఎక్కువకాలం మన్నికగా ఉండేలా, తక్కువ కరెంట్ బిల్ వచ్చేలా చూసుకోవచ్చు.

నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో వేడి ఎక్కువై.. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సమ్మర్ ఎఫెక్ట్ పెద్దవాళ్ల కంటే పిల్లలపై ఎక్కువగా పడుతుంది. అందుకే ఈ సీజన్‌లో పిల్లలకు కామెర్లు, తట్టు(ర్యూబెల్లా), ఆటలమ్మ(చికెన్ పాక్స్) వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి.