ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు, మిగతా అందరికీ ఈ రెండు నెలలు ఒకటో తేదీనే జీతాలు బ్యాంకుల్లో జమ అయ్యాయి. టీడీపీ నేతలు దీన్ని తమ విజయంగా చెప్పుకుంటున్నారు.
Nara lokesh
తానింకా రెడ్ బుక్ తెరవలేదని, ఆ రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ వెళ్లి గొడవ చేస్తున్నారని అన్నారు లోకేష్.
విద్యా కానుక పథకంలో కూడా నిధుల దుర్వినియోగం జరిగిందని అంటున్నారు మంత్రి లోకేష్. కుంభకోణాలను వెలికి తీస్తామని, విచారణ చేపడతామని చెప్పారు.
తల్లికి వందనంపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మంత్రి హోదాలో ఈరోజు శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆయన తల్లికి వందనంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని వైసీపీకి ప్రజలు కట్టబెట్టారని, దానికి కారణాలు ఇప్పటికైనా తెలుసుకోవాలని జగన్ కి సలహా ఇచ్చారు లోకేష్.
జగన్ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం తమది కాదని, ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇదని చెప్పారు లోకేష్.
పొలిటికల్ మాస్టర్లకు అనుగుణంగా టీఆర్పీలకోసం ఆ మీడియా పరుగులు పెడుతుందని, ఆ క్రమంలో ప్రజా ప్రతినిధులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల జీవితాలను ఖరీదు కడుతోందని అన్నారు విజయసాయిరెడ్డి.
వేలాదిగా మెసేజ్లు వస్తుండడంతో వాట్సాప్ తరచూ బ్లాక్ అవుతోందని, దీంతో చాలా మంది మెసేజ్లు తాను చూడలేకపోతున్నానని చెప్పారు.
రెడ్ డైరీలో పేర్లు రాస్తున్నానంటూ పోలీసుల అధికారులను లోకేష్ బెదిరించే ప్రయత్నం చేస్తుంటే.. రేవంత్రెడ్డి కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతుండటం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.
Telugu Desam Party (TDP) general secretary Nara Lokesh made a visit to Ippatam four days after Jana Sena Party (JSP) President Pawan Kalyan’s visit to the village where some houses were demolished in the road widening driven taken by the authorities concerned