Nara lokesh

ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు, మిగతా అందరికీ ఈ రెండు నెలలు ఒకటో తేదీనే జీతాలు బ్యాంకుల్లో జమ అయ్యాయి. టీడీపీ నేతలు దీన్ని తమ విజయంగా చెప్పుకుంటున్నారు.

తల్లికి వందనంపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మంత్రి హోదాలో ఈరోజు శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆయన తల్లికి వందనంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

పొలిటికల్ మాస్టర్లకు అనుగుణంగా టీఆర్పీలకోసం ఆ మీడియా పరుగులు పెడుతుందని, ఆ క్రమంలో ప్రజా ప్రతినిధులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల జీవితాలను ఖరీదు కడుతోందని అన్నారు విజయసాయిరెడ్డి.

రెడ్ డైరీలో పేర్లు రాస్తున్నానంటూ పోలీసుల అధికారుల‌ను లోకేష్ బెదిరించే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. రేవంత్‌రెడ్డి కూడా అదే స్ట్రాట‌జీ ఫాలో అవుతుండటం పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Telugu Desam Party (TDP) general secretary Nara Lokesh made a visit to Ippatam four days after Jana Sena Party (JSP) President Pawan Kalyan’s visit to the village where some houses were demolished in the road widening driven taken by the authorities concerned