Nara lokesh

మంత్రిగా ఉన్నా కూడా తానెప్పుడూ ప్రభుత్వ సొమ్ముని దుబారా చేయలేదని, కోర్టు కేసుకోసం విశాఖ వచ్చినా తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని ఉపయోగించుకోలేదని, కనీసం ప్రభుత్వ సొమ్ముతో వాటర్ బాటిల్ కొనలేదని, కాఫీ కూడా తాగనని చెప్పారు లోకేష్.

మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా కొనుగోలు చేశారని, అలాంటి తప్పులు చేసిన వారిని కూడా శిక్షించకూడదా అని ప్రశ్నించారు నారా లోకేష్.