ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు
Nara lokesh
పార్టీ నాయకులకు టీడీపీ కీలక ఆదేశం
2025లో జనవరి 20 నుంచి 24 వరుకు జరగనున్న దావోస్ సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ హాజరుకానున్నారు
మంత్రిగా ఉన్నా కూడా తానెప్పుడూ ప్రభుత్వ సొమ్ముని దుబారా చేయలేదని, కోర్టు కేసుకోసం విశాఖ వచ్చినా తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని ఉపయోగించుకోలేదని, కనీసం ప్రభుత్వ సొమ్ముతో వాటర్ బాటిల్ కొనలేదని, కాఫీ కూడా తాగనని చెప్పారు లోకేష్.
వైసీపీ, టీడీపీ ట్వీట్లు రోజు రోజుకీ మరింత పర్సనల్ గా మారిపోతున్నాయి. ఇరు పార్టీల వీడియోలతో నెటిజన్లకు మాత్రం మంచి వినోదం దొరికింది.
మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా కొనుగోలు చేశారని, అలాంటి తప్పులు చేసిన వారిని కూడా శిక్షించకూడదా అని ప్రశ్నించారు నారా లోకేష్.
లోకేష్, షర్మిల కలసి ఉన్న ఫొటో, వీడియోలను పోస్ట్ చేస్తూ జగన్ ని టార్గెట్ చేస్తున్నారు టీడీపీ అభిమానులు.
తెలుగుని మీరు ఖూనీ చేశారంటే, కాదు మీ నాయకుడే ఖూనీ చేశారంటూ టీడీపీ, వైసీపీ నిందలు వేసుకున్నాయి.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని వైసీపీ చేస్తున్న ఆరోపణలను లోకేష్ ట్వీట్ సమర్థించినట్టయింది.
ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్ల ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదని అన్నారు మంత్రి లోకేష్.