ఆస్పత్రిలో సౌకర్యాల లేమిపై మంత్రి అసహనం.. చర్యలు తప్పవని హెచ్చరిక
Minister Nadendla Manohar
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ మండిపడ్డారు
ఏపీలో రేషన్ కార్డు దారులకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్న తరుణంలో వారికి ఈ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.