ఇవాళ ఉదయం ఆమె బరువు పెరిగినట్లు గుర్తించిన ఒలింపిక్స్ కమిటీ ఆమెపై వేటు వేసినట్లు తెలుస్తోంది. భారత అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఒలింపిక్స్ కమిటీ అంగీకరించలేదని సమాచారం.
India
ప్రపంచ, ఒలింపిక్స్ మాజీ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి ఒలింపిక్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకొంది.
యుద్ధం ఎవరికీ దూరం కాదని, శాంతి వైపు మనం నిలబడ్డామంటే అది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం కాకూడదని గార్సెట్టి చెప్పారు.
సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ ఫైట్లో భారత్ విజయానికి కారణమైన 5 ప్రధాన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.
న్యూయార్క్ లో ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడుతుంటే స్వదేశంలో ఆడినట్లుగానే ఉందంటూ భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మురిసిపోతున్నాడు.
సంచలనాలకు మరో పేరైన పసికూన ఐర్లాండ్ తో భారత్ తలపడడం ఇది 8వసారి. మొత్తం ఎనిమిదిమ్యాచ్ ల్లోనూ ఐర్లాండ్ ను చిత్తు చేయడం ద్వారా భారత్ 8-0 రికార్డుతో పైచేయి సాధించింది.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండుదేశాలలో ఒకటిగా ఉన్న భారత్..ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో మాత్రం అట్టడుగుకు పడిపోతూ వస్తోంది.
Raghuram Rajan | దేశ ఆర్థికాభివృద్ధిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత యువఆటగాడు లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. రెండేళ్లలో రెండోసారి ప్రతిష్టాత్మక ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ సెమీస్ చేరిన భారత నేటితరం ఆటగాడిగా నిలిచాడు.
టెస్టు క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ లీగ్ సిరీస్ ను 4-1తో నెగ్గిన రెండోజట్టుగా రికార్డుల్లో చేరింది.