ఈ పురస్కారాల్లో తెలంగాణ నుంచి 12 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు
Fire
రాహుల్ గాంధీ యాత్ర మొదలైనప్పటి నుంచి బీజేపీ ఏదో ఒకరకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తోంది. ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ మొదలు పెట్టింది. ఖాకీ నిక్కర్ కి నిప్పు పెట్టిన ఫొటో.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
టీడీపీ నేత వంగలపూడి అనితపై.. వైసీపీ మహిళా విభాగం నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ అనితకు ఈ స్థాయిలో కౌంటర్లు పడలేదు. ఒకరకంగా వైసీపీ మహిళా విభాగం కూడా కాస్త స్తబ్దుగా ఉందనే చెప్పాలి. కానీ ఇప్పుడు వారు కూడా రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. అనితకు ఫుల్ డోస్ ఇచ్చేశారు. దళిత ద్రోహి అనితకు.. టీడీపీలో యామిని, దివ్యవాణికి పట్టిన గతే పడుతుందని మండిపడ్డారు. చింతకాయల చింతామణి.. అనిత మీడియా ముందుకొచ్చి నీతులు […]