రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
Farmers
బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు సూచన
రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి.. రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలి : ఎమ్మెల్సీ కవిత
నూతన సంవత్సర వేళ దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది.
విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుకు మంజూరు చేసిన టీజీఎస్పీడీసీఎల్
Jana Sena Party chief Pawan Kalyan expressed grief over the death of three farmers in Kadapa district of Andhra Pradesh who were electrocuted while high tension wires fell on them in the farm fields.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి ప్రభుత్వం షాకిచ్చింది. జమున హ్యాచరీస్ పేరుతో ఆక్రమించుకున్నారని ఆరోపణలున్న భూముల్ని ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసింది. అసలు ఈ కబ్జా ఆరోపణలతోనే ఈటలకు టీఆర్ఎస్ కు మధ్య గ్యాప్ పెరిగింది. ఆయన్ను మంత్రి పదవినుంచి తొలగించారు. అప్పట్లో తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఈటల ఎదురు తిరిగారు, కోర్టుమెట్లెక్కారు. చివరకు ఇప్పుడు విచారణ అంతా పూర్తి చేసి ఆ భూముల్ని రైతులకు పంపిణీ చేశారు అధికారులు. మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేటలో […]