హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth reddy
ఏఐ, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతను ఇప్పటికే మనం అందిపుచ్చుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఎస్సీ వర్గీకరణలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లానని కృష్ణ మాదిగ అన్నారు
ఇండియా కూటమిలోని ప్రతి పార్టీ అన్నీ సీట్లు తమకే కావాలని అనుకోవడంతో కాంగ్రెస్కు మైనస్ అవుతుందని సీఎం రేవంత్ అన్నారు
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, హైకమాండ్ కీలక నేతలతో సమావేశం రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం.. ఆ వెంటనే ఢిల్లీకి సీఎం, పీసీసీ చీఫ్
అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరానా ప్రకటించారు.
ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు, పద్మ విభూషణ్ గ్రహీత ఆగాఖాన్ కన్నుమూశారు.
కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ
ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఆటతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు సీఎం ప్రత్యేకంగా అభినందనలు