CM Revanth reddy

దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విజ్ఞాన్ వైభవ్‌’ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసిన వారి చిట్టా మెయింటెన్ చేస్తున్నామని టైం వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.