మరో 15-20 ఏళ్లు రేవంత్రెడ్డి సీఎంగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే తమ బతుకు బస్టాండ్ అవుతుందనే బీజేపీ, బీఆర్ఎస్ నేతల భయం అన్న సీఎం
CM Revanth reddy
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న రేవంత్ రెడ్డి
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ నగరానికి మూడువైపులా ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్.. ఎందులో అంటే.. క్రైమ్ రేటులో అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి మండిపడ్డారు.
దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. విజ్ఞాన్ వైభవ్’ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్తో కలిసి సీఎం పాల్గొన్నారు.
మంత్రులు హెలికాప్టర్ యాత్రలు చేస్తూ.. చేపకూర విందులతో ఎంజాయ్ చేస్తున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసిన వారి చిట్టా మెయింటెన్ చేస్తున్నామని టైం వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.