CM Revanth reddy

భారత దేశ చరిత్రలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు