తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
CM Revanth reddy
రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికి కీలకమైన యాదాద్రి విద్యుత్ కేంద్రం రెండో యూనిట్
రాష్ట్రంలోని హోంగార్డుల డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏను రూ.921 నుంచి రూ.వెయ్యికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డిని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ఆహ్వానించారు.
తెలంగాణలో జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో రాష్ట్ర విపత్తు స్పందన దళం రంగంఅందుబాటులోకి రానుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడామే లక్ష్యంగా పనిచేస్తున్నాట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో సమావేశమయ్యారు.
సోషల్ మీడియాను చూసి ఉలిక్కిపడుతున్న సీఎం రేవంత్
సొంత నియోజకవర్గంలో రోడ్లకు నిధులు విడుదల చేయని ఆఫీసర్లు