CM Revanth reddy

తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడామే లక్ష్యంగా పనిచేస్తున్నాట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.