సివిల్స్ అభ్యర్థుల్లో విశ్వాసం పెంచేందుకే ఆర్థిక సాయం చేస్తున్నమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు
CM Revanth reddy
రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
తెలంగాణలో ఇకపై ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
అల్లు అర్జున్ అరెస్ట్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సమావేశమయ్యారు.
తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్ మృతి నేపథ్యంలో సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టారు.
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించారు.
సీఎం రేవంత్రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు.