CEO

యాపిల్ కంపెనీ రిటైల్ విభాగంలో కొంత‌మంది ఉద్యోగుల‌కు లే ఆఫ్‌లు ఇస్తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. దీంతో యాపిల్ ఉద్యోగుల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో టిమ్ కుక్ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం వారిలో భ‌యాన్ని తొల‌గించింది.

ఫిలిప్స్ కంపెనీ 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కోవిడ్ పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తమ సంస్థ ప్రదర్శనపై ప్రభావం చూయించాని, అందువల్ల తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫిలిప్స్ సీఈవో రాయ్ జాకబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.