తీవ్ర విమర్శలు చేసిన కల్పనా సోరేన్
BJP
81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్లో ఆసక్తికరంగ మారిన ఎన్నికలు
హ్యాట్రిక్ సాధిస్తామంటున్న కమలనాథులు.. అంత ఈజీ కాదంటున్న కాంగ్రెస్
హిందూత్వ కార్డును ప్రయోగించడం ద్వారా మెజారిటీ ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఈ కుటిల ఎత్తుగడలో భాగంగానే దక్షిణాదిన హిందూత్వ ఎజెండా మాటున ప్రతిపక్షాలకు దురుద్దేశాలని అంటగడుతూ వాటిని హిందూ మత వ్యతిరేక శక్తులని ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు ప్రసంగం సైతం మోడీని ప్రసన్నం చేసుకోవాలన్న తాపత్రయంతోనే సాగింది. ప్రసంగించినంతసేపు మోడీ నామజపం చేశారు చంద్రబాబు. మోడీని విశ్వగురువు అంటూ ఆకాశానికెత్తారు.
సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తొందరలోనే బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. కిరణ్ బీజేపీలో చేరటంలో ఆశ్చర్యమేమీలేదు. కాకపోతే తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించబోతున్నారన్న ప్రచారమే చాలా ఆశ్చర్యంగా ఉంది.
తాజా బడ్జెట్ చూస్తే ఇటు తెలంగాణకు కానీ అటు ఏపీకి కానీ పెద్దగా ఒరిగిందేమీలేదు. పలానా ప్రాజెక్టుకు ఇన్ని నిధులు కేటాయిస్తున్నామని చెప్పుకునేందుకు బడ్జెట్లో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. పొరుగునే ఉన్న కర్ణాటకకు మాత్రం బడ్జెట్లో పెద్ద పీట వేసింది కేంద్రం.
TRS MLC Kalvakuntla Kavitha has alleged that the cases filed against ministers, MLAs and herself by the central investigative agencies such as Enforcement Directorate(ED) and Central Bureau of Investigation (CBI) is nothing but part of a shoddy political strategy hatched by the BJP bigwigs in Delhi.
The Telangana BJP leaders are more interested to contest in next assembly elections and rejecting to take the responsibility of constituency in-charge.
The recent developments in two Telugu states seemed to be making chappal a lucky mascot to the politicians.