AP

ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం కారణంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి

ఇటీవల ముందస్తు ఎన్నికలపై ప్రతిపక్షాలు తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ నేతలు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ హడావుడి చేస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన మినీమహానాడులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు ఎన్నికలపై మాట్లాడారు. మరోవైపు కొన్ని మీడియాల్లోనూ ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. కాగా వీటికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ చంద్రబాబు నాయుడు ముందస్తు […]

ఇటీవల చంద్రబాబు కంటే వైసీపీ నాయకులు ఎక్కువగా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. మంత్రులు, మాజీ మంత్రులు కూడా పవన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి ధనవాణిగా పేర్కొంటే.. అసలు జనసేననే ధనసేనగా అభివర్ణించారు ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇప్పటి వరకూ పవన్ ని దత్తపుత్రుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఆయన పార్టీని కూడా ధనసేన అంటూ […]

రాజకీయ ప్రత్యర్థులు మాటలతో దాడులు చేసుకోవడం ఏనాటి నుండో చూస్తున్నాము. ప్రెస్ మీట్‌లోనో.. బయట సభల్లోనే తమ ప్రత్యర్థిపై మాటలతో నిలదీయడం సాధారణమైన విషయమే. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో రాజకీయ ప్రత్యర్థుల మాటల యుద్దం కూడా రూట్ మార్చుకుంది. సోషల్ మీడియాలో మీమ్స్‌ (వ్యంగ్య ఫొటోలు, వీడియోలు) దాడులు చేసుకుంటున్నారు. 2016 యూఎస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ మీమ్స్ దాడులు రాజకీయాల్లో బాగా పాపులర్ అయ్యాయి. ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు డొనాల్డ్ ట్రంప్, హిల్లరి క్లింటన్‌లు […]