ప్రధాని మోడీ మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో గడిపారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లో దిగిన మోడీ ఇవాళ భీమవరం సభ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. తెలంగాణ పర్యటన పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యవహారం. ఇక, ఏపీలో చేసిన కొన్ని గంటల పర్యటన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగం. అయినా సరే మోడీ పర్యటనపై రెండు రాష్ట్రాలు స్పందించిన తీరు ప్రజలు దగ్గర నుంచి గమనించారు. ఈ […]
AP
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లాస్థాయి ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఈ మధ్య రెండో ఆలోచన మొదలైందన్నారు. అదే జరిగితే అందరం నష్టపోతామని హెచ్చరించారు. ” మేం చెప్పేది చాగంటి ప్రవచనలు అనుకోవద్దు. వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఈ మధ్య రెండో ఆలోచన మొదలైంది. మైండ్ ఈ మధ్య కాస్త డైవర్షన్కు గురవుతోంది. అదే నిజమైతే అందరం నష్టపోతాం” అని వ్యాఖ్యానించారు. పక్క చూపులు చూడవద్దని […]
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారన్న కేసుల్లో రఘురామకృష్ణంరాజును విచారించేందుకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దేశద్రోహం సెక్షన్ మినహా ఇతర సెక్షన్ల కింద దర్యాప్తునకు సహకరించాల్సిందేనని రఘురామకృష్ణంరాజును కోర్టు ఆదేశించింది. ఏపీకి వెళ్తే సీఐడీ అధికారులు తనకు హాని తలపెట్టే ప్రమాదం ఉందని రఘురామ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ వేదికపై హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో విచారించాలని రఘురామ తరపు న్యాయవాది కోరగా.. సీఐడీ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఆన్లైన్ విధానంలో […]
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలనుంచి సడన్ గా 800కోట్ల రూపాయలు మాయం అయ్యాయి. 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలనుంచి ఈ నగదు విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు జీపీఎఫ్ స్లిప్ లు డౌన్ లోడ్ చేసి చూసుకుని షాకయ్యారు. కొంతమంది ఉద్యోగుల జీపీఎఫ్ అకౌంట్ నుంచి దాదాపు 80వేల రూపాయలు కూడా విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది. జీపీఎఫ్ ఖాతాల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే అయినా.. గతంలో ఎప్పుడూ ఇలా విత్ డ్రా […]
షెడ్యూల్ ప్రకారం 2024లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పక్షాలు ఇప్పట్నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. అధికార వైసీపీ మొత్తం 175 సీట్లను సాధించాలంటూ పట్టుదలగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు గుర్తుచేస్తూ పనితీరు సరిగా లేని వారిని గ్రాఫ్ పెంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇక మహానాడు ఇచ్చిన ఊపుతో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చేఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా కృషి చేస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జిల్లాల్లో […]
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన చేసిన ట్వీట్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ వ్యవహారంపై వర్మకు నోటీసులు జారీ చేస్తామని ఆమె హెచ్చరించారు. సినిమా రంగానికి చెందిన ఆయన.. బాధ్యతాయుతంగా ఉండాలని, ఆయన చేసే కామెంట్స్ సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయని చెప్పారామె..? […]
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్కు సంబంధించిన జీవోను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. రెండేళ్ల ప్రొబేషన్ పిరియడ్ పూర్తిచేసుకొని, డిపార్ట్మెంటల్ పరీక్ష కూడా పాస్ అయిన వారికి ఈ జీవో ప్రకారం జీతాలు అందనున్నాయి. జీవో నెంబర్ 5 ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేసే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. ఈ జీవోకు సంబంధించిన ఉత్తర్వుల జారీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా రోజుల […]
ఏపీ కేబినెట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోనసీమ జిల్లాకు `అంబేద్కర్ కోనసీమ జిల్లా`గా పేరు మార్పు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటీవల ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా పలు జిల్లాలకు ప్రముఖుల పేర్లుపెట్టారు. ఆ క్రమంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును ప్రతిపాదిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ […]
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వాలనుకుంటే.. ఇదే అదనుగా ప్రత్యేక హోదా లాంటి డిమాండ్లు ఉండాలని, కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయకుండా హామీనైనా సాధించాలని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వైసీపీ.. బేషరతుగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం శుభపరిణామమని వైసీపీ ప్రకటించింది. సామాజిక […]
తిరుపతి పర్యటనలో ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా గడిపారు. ముందుగా తిరుపతి రూరల్ మండలం పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో ఆయన పాల్గొన్నారు. అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ అనంతరం.. ఆయన తొలిదర్శనం చేసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో పాటు టీటీడీ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వకుళమాత ఆలయం సమీపంలో ఉన్న 83 ఎకరాల స్థలంలో.. టీటీడీ కల్యాణ […]