తానింకా రెడ్ బుక్ తెరవలేదని, ఆ రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ వెళ్లి గొడవ చేస్తున్నారని అన్నారు లోకేష్.
ap politics
విద్యా కానుక పథకంలో కూడా నిధుల దుర్వినియోగం జరిగిందని అంటున్నారు మంత్రి లోకేష్. కుంభకోణాలను వెలికి తీస్తామని, విచారణ చేపడతామని చెప్పారు.
వంచన, గోబెల్స్ ప్రచారం.. ఇవే చంద్రబాబు దినచర్య అని అన్నారు జగన్. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందని అందుకే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయారని ఇప్పుడు సరికొత్త కథ చెబుతున్నారని మండిపడ్డారు జగన్.
ఇప్పటి వరకు జగన్ అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమికి సమ దూరం పాటిస్తూ వచ్చారు. కానీ తొలిసారిగా ఢిల్లీ ధర్నా తర్వాత ఆయన ఏ గట్టున ఉండాలి అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.
మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు ఫైళ్ల దహనం ఘటనపై టీడీపీ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో అడ్మిషన్లు కూడా దారుణంగా పడిపోయాయన్నారు మంత్రి లోకేష్. నాడు-నేడులో లోపాలు ఉన్నాయని, అవినీతి ఉందని.. అన్నింటినీ తాము సరిచేస్తామన్నారు.
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని వైసీపీకి ప్రజలు కట్టబెట్టారని, దానికి కారణాలు ఇప్పటికైనా తెలుసుకోవాలని జగన్ కి సలహా ఇచ్చారు లోకేష్.
ఈ ఘటన వెనక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు.
ప్రభుత్వం మారినా పోలీసులకు మాత్రం తిట్లు కామన్ అయిపోయాయి. అప్పట్లో లోకేష్ ఆవేశపడుతుంటే సైలెంట్ గా నిలబడిన పోలీసులు ఇప్పుడు జగన్ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.