Andhra Pradesh

ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పుల గురించి ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇటీవల గవర్నర్ ప్రసంగంలో అప్పులను రూ.10 లక్షల కోట్లకు తగ్గించారని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పించిన అప్పు కూడా పూర్తిగా అబద్ధమన్నారు జగన్.

ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై టీడీపీ నేతలు హత్యాయత్నం కేసులు పెట్టారు. ఒకవైపు వైసీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న టీడీపీ గూండాలు.. ఎవరిపై దాడులకు పాల్పడుతున్నారో వారిపైనే తిరిగి కేసులు పెడుతుండటంపై మాజీ ఎంపీ రెడ్డప్ప మండిపడ్డారు.

As many as 30 seers from various mutts of different states as warned that they will launch a new political party in Andhra Pradesh if the irregularities taking place at Tirumala hill shrine are not averted.

Telangana, Andhra Pradesh Live Updates: ఈరోజు 11 నవంబర్ 2022న లైవ్ అప్డేట్స్ : మీకు భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి తాజా వార్తలను తెలుగు గ్లోబల్ బ్లాగ్ అందిస్తుంది.

ఇటీవ‌ల ముగిసిన వైసీపీ ప్లీన‌రీ ప‌లు విష‌యాల‌ను తేట‌తెల్లం చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ తండ్రి పేరును ప్ర‌స్తావిస్తూ ఆయ‌న అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తానంటూ చెప్పుకొచ్చిన జ‌గ‌న్ ఆయ‌న నీడ‌నుంచి బ‌య‌ట‌ప‌డి సొంతంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ఆ ప్ర‌య‌త్నాల్లో స‌ప‌లీకృతుడ‌యిన‌ట్టేన‌ని భావిస్తున్నారు.

ఏపీ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు, ప్రోత్సాహకాలు దక్కాయి. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేసింది. రానున్న రెండేళ్లకు గాను రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద 2 కోట్ల 40 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని ఏపీ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ […]

ఇటీవల తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బైబై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హోర్డింగ్ లు, బ్యానర్లతో తెలంగాణలో మోదీకి తీవ్ర అవమానం జరిగింది. సోషల్ మీడియాలో పెట్టిన హ్యాష్ ట్యాగ్ లతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇప్పుడు అదే ప్లాన్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు జనసైనికులు. ఏపీలో రోడ్ల దుస్థితిపై ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేయాలనుకుంటున్నారు. ఇలా […]

ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ ప్రసంగం కంటే.. యాదమ్మ వంటలే ఎక్కువ చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలంటే.. స్టేజ్ పై మాట్లాడే వక్తలు ఎవరెవరు అనే విషయాకలంటే, మధ్యాహ్నం భోజనంలో ఉండే వెరైటీలు ఎన్ని, అవి ఏవి అనే విషయాలే ఆసక్తిగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీలో కూడా ఫుడ్ మెనూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయమే ఈ ఫుడ్ మెనూపై ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం. […]