Sports
ఐసీసీవన్డే ప్రపంచకప్ ను ఇక నుంచి 14 జట్లతో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయించింది. క్రికెట్ విస్తరణ, మరింత ఆదాయం కోసం జట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.
భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచా పటాకా సిరీస్ కీలక ఘట్టానికి చేరింది. ఇప్పటికే 2-0తో పైచేయి సాధించిన భారత్ వరుసగా మూడో విజయంతో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది….
ఆస్ట్ర్రేలియాతో పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో ఆతిథ్య భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయంతో 2-0 ఆధిక్యం సంపాదించింది…
ఐపీఎల్ మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరడం పై వార్తలు జోరందుకొన్నాయి.
భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడిగా కొనసాగాలని మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ను బీసీసీఐ వేడుకొంటోంది. మరో ఏడాది పాటు బాధ్యతలు నిర్వర్తించాలని అభ్యర్థిస్తోంది.
ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో వరుసగా రెండోవిజయానికి టాప్ ర్యాంకర్ భారత్ ఉరకలేస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ లో రాజకీయాలు, రాజకీయ నాయకులు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నారు. రాజకీయానికి కాదేదీ అనర్హమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియటంతో కొత్త కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
మాస్టర్ సచిన్ టెండుల్కర్ గారాలపట్టి సారాకు ఎక్కడలేని కష్టం వచ్చి పడింది.
వరల్డ్ కప్పై మిచెల్ కాళ్లు పెట్టిన ఫొటోలను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడం కూడా విమర్శలకు దారి తీసింది. మార్ష్పై ఇండియాలో FIR నమోదు కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.