Sports
2024 సీజన్ మహిళా ఐపీఎల్ వేలానికి ముంబైలో రంగం సిద్ధమయ్యింది. మొత్తం 165 మంది ప్లేయర్ల జాబితాను ఐపీఎల్ బోర్డు విడుదల చేసింది.
ఆస్ట్ర్రేలియాతో జరిగిన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ 4-1తో గెలుచుకొంది. బెంగళూరు వేదికగా జరిగిన లోస్కోరింగ్ వార్ లో భారత్ 6 పరుగుల విజయం నమోదు చేసింది.
2024 టీ-20 ప్రపంచకప్ కు ఆఫ్రికా పసికూన ఉగాండా తొలిసారిగా అర్హత సంపాదించింది. జింబాబ్వేతో సహా పలుజట్లపై విజయాలతో ఈ ఘనత సాధించింది.
భారత్-ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే సూపర్ సండే ఆఖరి పోరులో పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది.
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
ఇతిహాస క్రీడ చదరంగంలో ఓ అరుదైన రికార్డును భారత్ కు చెందిన అక్కా-తమ్ముడు జోడీ నెలకొల్పారు. గ్రాండ్ మాస్టర్లుగా సరికొత్త చరిత్ర సృష్టించారు.
భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును 2024 టీ-20 ప్రపంచకప్ వరకూ పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది.
భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ కీలక దశకు చేరింది. రాయ్ పూర్ వేదికగా ఈరోజు జరిగే నాలుగో టీ-20 మ్యాచ్ లో నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.
భారత క్రికెట్ కు గత 15 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ అసమాన సేవలు అందించిన ఇద్దరు మొనగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీల ప్రపంచకప్ భవితవ్యంపై రసవత్తరమైన చర్చే జరుగుతోంది.
భారత దిగ్గజ క్రికెటర్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ తన పెద్దమనసును చాటుకొన్నారు. 200 మంది బాలల ప్రాణాలకు ఆలంబనగా నిలిచారు….