Sports

ఆస్ట్ర్రేలియాతో జరిగిన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ 4-1తో గెలుచుకొంది. బెంగళూరు వేదికగా జరిగిన లోస్కోరింగ్ వార్ లో భారత్ 6 పరుగుల విజయం నమోదు చేసింది.

భారత్-ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే సూపర్ సండే ఆఖరి పోరులో పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది.

ఇతిహాస క్రీడ చదరంగంలో ఓ అరుదైన రికార్డును భారత్ కు చెందిన అక్కా-తమ్ముడు జోడీ నెలకొల్పారు. గ్రాండ్ మాస్టర్లుగా సరికొత్త చరిత్ర సృష్టించారు.

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ కీలక దశకు చేరింది. రాయ్ పూర్ వేదికగా ఈరోజు జరిగే నాలుగో టీ-20 మ్యాచ్ లో నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.

భారత క్రికెట్ కు గత 15 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ అసమాన సేవలు అందించిన ఇద్దరు మొనగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీల ప్రపంచకప్ భవితవ్యంపై రసవత్తరమైన చర్చే జరుగుతోంది.