Sports
2024 క్రికెట్ సీజన్ ను టెస్ట్ టాప్ ర్యాంకర్ భారత్ సంచలన విజయంతో ప్రారంభించింది. కేప్ టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాను రెండోరోజుఆటలోనే 7 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
147 సంవత్సరాల సాంప్రదాయ టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ అసాధారణ రికార్డు కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో చోటు చేసుకొంది.
కొత్త సంవత్సరాన్ని భారతజట్టు దూకుడుగా మొదలు పెట్టింది. కేప్ టౌన్ టెస్ట్ తొలిరోజు ఆట లంచ్ విరామానికి ముందే దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూల్చింది.
సఫారీగడ్డపై రెండు అరుదైన ఘనతలు సాధించే అవకాశం భారత కెప్టెన్ రోహిత్ శర్మ కు ఉంది. కేప్ టౌన్ వేదికగా ఈరోజు ప్రారంభమయ్యే ఆఖరిటెస్టులో భారత్ నెగ్గితే రెండు రికార్డులు సొంతమవుతాయి.
టెస్టు క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ సఫారీగడ్డపై నేలవిడిచి సాము చేస్తోంది. సిరీస్ లోని ఆఖరి టెస్టులో చావో బతుకో సమరానికిసిద్ధమయ్యింది.
ఆసియాఖండంలోనే అత్యంత జనాదరణ కలిగిన ప్రముఖుడిగా భారత మాజీ కెప్టెన్, సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ నిలిచాడు.
దక్షిణాఫ్రికాతో నెగ్గితీరాల్సిన ఆఖరి టెస్టులో భారత్ రెండుమార్పులతో బరిలోకి దిగనుంది.
కొత్తసంవత్సరంలో భారత క్రికెట్ జట్టు కోసం ఊపిరి సలుపని రీతిలో బిజీబిజీ షెడ్యూల్ ఎదురుచూస్తోంది. ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సన్నాహాలే ప్రధానభాగం కానున్నాయి.
భారత మహిళా క్రికెట్ ఉత్తుంగ తరంగంలా ఎగసిపడుతోంది. విజయశోభతో వెలిగిపోతోంది. అంతర్జాతీయ క్రికెట్లో గత ఏడాదికాలంలో వరుస విజయాలతో తన ఉనికిని గతంలో ఎన్నడూలేనంత గొప్పగా చాటుకొంది.
ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువగ్రాండ్ మాస్టర్ల త్రయం సంచలనం సృష్టించారు.