Sports

భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా టెస్టు లీగ్ షో స్టీల్ సిటీ విశాఖకు చేరింది. ఈరోజు నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ పోరు ఆతిథ్య భారత్ కు డూ ఆర్ డై గా మారింది.

భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా సిరీస్ లోని రెండోటెస్టుకు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

బాలీవుడ్ విఖ్యాత దర్శకుడు విదు వినోద్ చోప్రా తనయుడు అగ్నిచోప్రా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

భారత టెస్టుజట్టులో చోటు సంపాదించాలన్న ముంబై యువబ్యాటర్ సర్పరాజ్ ఖాన్ మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది.

ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో హాట్ ఫేవరెట్ భారత్ దూకుడు కొనసాగుతోంది. గ్రూప్ లీగ్ లో ఆల్ విన్ రికార్డు సాధించడం ద్వారా సూపర్-6 రౌండ్లో అడుగుపెట్టింది.

2024- గ్రాండ్ స్లామ్ సీజన్ తొలి టో్ర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సంచలనాలతో ముగిసింది. 22 ఏళ్ల జన్నిక్ సిన్నర్ విజేతగా నిలవడం ద్వారా యువచాంపియన్ గా నిలిచాడు.