Sports

ఫిబ్ర‌వ‌రి 7, 1999 అంటే స‌రిగ్గా పాతికేళ్ల కింద‌ట‌.. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా క్రికెట్ స్టేడియం.. భార‌త లెజండ‌రీ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే మ‌హాద్భుతం చేశాడు.

ఆంధ్రప్రదేశ్ ఏకైక టెస్టు వేదిక విశాఖలో భారత్ ఇప్పటి వరకూ ఆడిన మూడుకు మూడు టెస్టులు నెగ్గడం ద్వారా నూటికి నూరుశాతం విజయాల రికార్డు నమోదు చేసింది.

బాల్యంలో కూడుగూడు కోసం విలవిలలాడిన గల్లీబాయ్ యశస్వీ జైశ్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో రికారుల మోత మోగిస్తున్నాడు.