Sports
భారత కీలక ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన 30వ పుట్టినరోజును కుటుంబసభ్యుల సమక్షంలో జరుపుకొన్నాడు. తాను క్రికెటర్ గా ఎదగటానికి తన కుటుంబం పడిన కష్టం, చేసిన త్యాగం తలచుకొని భావోద్వేగానికి గురయ్యాడు.
భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ప్రపంచ నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ లో నిలిచాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా ఈ ఘనత సాధించాడు.
రంజీట్రోఫీ చరిత్రలోనే రికార్డుస్థాయిలో 41సార్లు విజేతగా నిలిచిన ముంబై 42వ టైటిల్ తో తన రికార్డును తానే బద్దలు కొట్టడానికి రంగం సిద్ధం చేసుకొంది.
ఇంగ్లండ్ టెస్టు సిరీస్ హీరో యశస్వీ జైశ్వాల్ కు 22 ఏళ్ల వయసులోనే ఐసీసీ అవార్డు దక్కింది.
సచిన్ టెండూల్కర్ తన 21 ఏళ్ల 11 నెలల వయసులో 1994-95 సీజన్లో పంజాబ్పై ఫైనల్లో సెంచరీ సాధించాడు. ముషీర్ 19 ఏళ్ల 255 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ముషీర్
భారత క్రికెట్ ప్రధాన వేదికల్లో ఒకటైన ముంబై వాంఖడే స్టేడియం యాభయ్యవ పడిలో పడింది. ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలకు వేదికగా నిలిచింది.
ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో రికార్డుల మోత మోగించిన భారత యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ క్రికెటర్ గా నిలదొక్కుకోడానికి అంతులేని పోరాటమే చేశాడు.
అమెరికాకు టీ-20 ప్రపంచకప్ జ్వరం సోకింది. అమెరికాలోని భారత ఉపఖండ దేశాల సంతతి అభిమానులు ప్రపంచకప్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు.
ప్రపంచ క్రికెట్ మూడు విభాగాలలోనూ భారత్ మరోసారి టాప్ ర్యాంక్ జట్టుగా నిలిచింది.
టెస్టు క్రికెటర్ల ప్రోత్సాహక పథకం కోసం సీజన్ కు 45 కోట్ల రూపాయలు అదనంగా నిధులు కేటాయించినట్లు బోర్డు ప్రకటించింది.