Sports
ఐపీఎల్ 2024 సీజన్ ద్వారా మరో మెరుపు ఫాస్ట్ బౌలర్ తెరమీదకు వచ్చాడు. గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి తనజట్టుకు తొలి విజయం అందించాడు.
పారిస్ వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందానికి తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్నాడు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ చరిత్రలో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు. 10 వారాలపాటు ప్రపంచ నంబర్ -1 ర్యాంక్ లో కొనసాగిన భారత బ్యాడ్మింటన్ తొలిజంటగా నిలిచారు.
2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే అమెరికాజట్టుకు భారత సంతతి ఆటగాడు మోనాంక్ పటేల్ నాయకత్వం వహిస్తాడు.
గతేడాది జరిగిన ఓ తీవ్రరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృత్యువు అంచుల వరకూ వెళ్లి వచ్చిన భారత, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఓ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకొన్నాడు.
ఐపీఎల్ లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల సరసన నిలిచాడు.
ఐపీఎల్ లీగ్ 17వ సీజన్ ద్వారా మరో నూనూగుమీసాల కుర్రాడు బరిలోకి దిగాడు.
ఐపీఎల్ చరిత్రలోనే పలు అరుదైన సరికొత్త రికార్డులకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా నిలిచింది. మాజీ చాంపియన్లు ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల పోరులో ప్రపంచ రికార్డు స్కోరు నమోదయ్యింది.
జాతీయ ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు సునీల్ చెత్రీ రికార్డు మ్యాచ్ లో భారత్ కు చేదుఅనుభవం ఎదురయ్యింది. అప్ఘనిస్థాన్ చేతిలో అనుకోని ఓటమి ఎదురయ్యింది.
ఐపీఎల్-17వ సీజన్ హంగామాకు హైదరాబాద్ సిద్ధమయ్యింది. ఈ రోజు జరిగే లీగ్ పోరులో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి.