Sports
ప్రపంచ చెస్ పురుషుల, మహిళల టైటిల్ వేటలో తొలిసారిగా ఐదుగురు భారత గ్రాండ్మాస్టర్లు నిలిచారు. కెనడా వేదికగా ఈ రోజు నుంచి మూడువారాలపాటు సాగే కాండిడేట్స్ టోర్నీ పురుషుల విభాగంలో ముగ్గురు, మహిళల విభాగంలో ఇద్దరు భారత గ్రాండ్మాస్టర్లు తలపడనున్నారు.
ప్రపంచ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ నొవాక్ జోకోవిచ్ వేరెవ్వరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడు. 419 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన మొనగాడిగా నిలిచాడు.
మయాంక్ 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నయాపేస్ సంచలనంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవడానికి చివరి ఓవర్లో 15 పరుగులు కావాలి. కానీ 14 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది.
తెలంగాణా చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి చరిత్ర సృష్టించాడు.తొలిసారిగా భారత చదరంగ టాప్ ర్యాంక్ ఆటగాడిగా నిలిచాడు.
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కు గట్టి దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నీకి తాను దూరమని స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రకటించాడు.
చేజింగ్కు దిగిన రాజస్థాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినీష్ చేసింది. రియాన్ పరాగ్ (54*; 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
వెస్టిండీస్, అమెరికా క్రికట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జూన్ 1న ప్రారంభం కానున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో కేవలం నలుగురు ఆటగాళ్లకు మాత్రమే చోటు ఖాయమయ్యింది.
ఐపీఎల్-17వ సీజన్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణి కొట్టింది. 15 మాసాల విరామం తరువాత రిషభ్ పంత్ తన తొలి హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.
భారత టెన్నిస్ ఎవర్ గ్రీన్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్న తన రికార్డును తానే అధిగమించాడు. మియామీ మాస్టర్స్ టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించాడు.