Sports

ఐపీఎల్ 17వ సీజన్లో సైతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస పరాజయాల పరంపర కొనసాగుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ పరుగుల మోత మోగిస్తున్నా జట్టు తలరాత ఏమాత్రం మారడం లేదు.

ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లోనే తొలి సెంచరీతో అదరగొట్టిన స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి చెత్త రికార్డును మూటగట్టుకోవడం గమనార్హం.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పరువు దక్కింది. విద్యుత్ పునరుద్దరణతో సన్ రైజర్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమయ్యింది.

ఐపీఎల్ -17వ సీజన్ లో రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన 21 సంవత్సరాల ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మెరుపువేగానికి అసలు కారణమేంటో బయటకు వచ్చింది.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నోసూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా విరాట్ కొహ్లీ మరో అరుదైన సెంచరీ సాధించాడు. ఒకే వేదికగా 100 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.