Sports
ఐపీఎల్ ఎవర్ గ్రీన్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..వెలుపలా రాణిస్తూ తన సంపద విలువను వందల కోట్ల మేరకు పెంచుకోగలిగాడు.
ఐపీఎల్-17వ సీజన్ తొలిదశ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ముగింపు దశకు చేరింది. ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన రెండోజట్టుగా రాజస్థాన్ నిలిస్తే..ఢిల్లీ పరిస్థితి గాల్లోదీపంలా మారింది.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారత ఆటగాళ్లు బృందాలు, బృందాలుగా అమెరికా ప్రయాణం కానున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు.
ప్రపంచ చదరంగ ‘నయా పవర్’ భారత గ్రాండ్ మాస్టర్ల సంఖ్య రికార్డుస్థాయిలో 85కు చేరింది.
ధూమ్ ధామ్ టీ-20 లీగ్ చరిత్రలో ఓ అరుదైన, అసాధారణ రికార్డును భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ సాధించాడు. తనకు తానే సాటిగా నిలిచాడు.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజెపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఢిల్లీ న్యాయస్థానం ఆదేశించింది.
పారిస్ ఒలింపిక్స్ కుస్తీ పోటీలలో పాల్గొనటానికి భారత్ కు చెందిన మరో ఇద్దరు వస్తాదులు అర్హత సాధించారు. మహిళల విభాగంలో భారత రెజ్లర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు.
ఐపీఎల్ -17వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టుగా రెండుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్ నిలిచింది.మాజీ చాంపియన్ ముంబైని 18 పరుగులతో కోల్ కతా చిత్తు చేసింది.
భారత బల్లెంవీరుడు నీరజ్ చోప్రా రజత పతకంతో పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలు ప్రారంభించాడు. డైమండ్ లీగ్ తొలి అంచె పోటీలో 88.36 మీటర్ల రికార్డు నమోదు చేశాడు.
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ..సరికొత్త చీఫ్ కోచ్ కోసం త్వరలో వేట మొదలు పెట్టనుంది. ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును పొడిగించే ఉద్దేశం లేదని బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు.