Sports
ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం ఆయన ఇష్టమేనని సీఎస్కే యాజమాన్యం చెబుతోంది. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి తమకేమీ చెప్పలేదని.. ఈసీజన్లో అతను చాలా ఫిట్గా కూడా ఉన్నాడని గుర్తుచేసింది
పారిస్ ఒలింపిక్స్ కు సన్నాహకంగా జరుగుతున్న థాయ్ ఓపెన్ పురుషుల డబుల్స్ లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి టైటిల్ గెలుపుతో అదరగొట్టారు.
ఐపీఎల్ -17వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి రౌండ్ ను మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ సూపర్ చేజంగ్ విజయంతో ముగించింది. లీగ్ టేబుల్ రెండోస్థానంలో చోటు సంపాదించింది.
మొన్నటి మినీ వేలంలో ఆర్సీబీ యష్ దయాల్ను తీసుకుంది. చావో రేవో తేలిపోయే ఓవర్లో అతనికి బంతి ఇచ్చి మరింత ఆత్మవిశ్వాసం పెంచాడు ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ-20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో ఒక్కో పరుగు లక్షల విలువ చేస్తుంటే..ఒక్కో వికెట్ కోట్ల విలువకు చేరింది.
పోర్చుగీసు ఎవర్ గ్రీన్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫుట్ బాల్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..ఆర్జనలోనూ తనకు తానే సాటిగా నిలిచాడు.
నేపాలీ యువ క్రికెటర్ సందీప్ లాంచానే చరిత్ర సృష్టించాడు. జైలు శిక్ష అనుభవిస్తూ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే నేపాల్ జట్టులో చోటు సంపాదించాడు.
ఐపీఎల్ 17వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన మూడోజట్టుగా మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ నిలిచింది. ఆఖరి బెర్త్ కోసం చెన్నైతో బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది.
హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ ఆడే ఐపీఎల్ ప్రస్తుత సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్ కు వానముప్పు పొంచి ఉంది.
బల్లెంవీరుడు నీరజ్ చోప్రా స్వదేశీ గడ్డపై మూడేళ్ల తరువాత తొలి బంగారు పతకం సాధించాడు. 2024 -ఫెడరేషన్ కప్ లో తిరుగులేని విజేతగా నిలిచాడు.