Sports
ఐపీఎల్ -17వ సీజన్ ఫైనల్లో చోటు కోసం మాజీ చాంపియన్లు రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ తహతహలాడుతున్నాయి. క్వాలిఫైయర్స్ -2లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఐపీఎల్ -17వ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పోరు ముగిసింది. ఎలిమినేటర్ రౌండ్లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల గెలుపుతో బెంగళూరుకు గుండెకోత మిగిల్చింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హార్ట్ బ్రేక్ అయింది. 17ఏళ్ల ఐపీఎల్ టైటిల్ కల మరోసారి చెదిరింది. వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీకి ఎలిమినేటర్లో ఓటమి ఎదురైంది.
ఐపీఎల్ ఎలిమినేటర్ ఫైట్ కు మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సై అంటే సై అంటున్నాయి. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7-30కి ఈ నాకౌట్ సమరానికి తెరలేవనుంది.
రెండుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-17వ సీజన్ ఫైనల్స్ కు అలవోకగా చేరుకొంది. క్వాలిఫైయర్ -1 పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ను 8 వికెట్లతో చిత్తు చేసింది.
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు ఈశాన్య భారత రాష్ట్ర్రాల మీద పడింది. వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ క్రికెట్ అకాడమీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ తో రెండోస్థానం సాధించిన హైదరాబాద్ సన్ రైజర్స్ అహ్మదాబాద్ వేదికగా ఢీ కోనుంది. రాత్రి 7-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో పరుగులు వెల్లువెత్తే అవకాశం ఉంది.
ఎనిమిదేళ్లుగా కప్పు గెలవని సన్రైజర్స్ హైదరాబాద్, పద్నాలుగేళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం ముఖం వాచిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ రెండు జట్లనూ ట్రోఫీ ఊరిస్తోంది.
పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ పురుషుల, మహిళల జట్లలో ఇద్దరు తెలుగు రాష్ట్ర్రాల క్రీడాకారులకు చోటు దక్కింది.
ఐపీఎల్ -17వ సీజన్లో రౌండ్ రాబిన్ లీగ్ 70 మ్యాచ్ ల తొలి అంచె విజయవంతంగా ముగిసింది. మొత్తం 10 జట్లలో అధికశాతం 14 రౌండ్లమ్యాచ్ లను ఆడగలిగాయి.