Sports

2024 టీ-20 ప్రపంచకప్ కు గురిపెట్టిన టాప్ ర్యాంకర్ భారత్ సూపర్- 8 రౌండ్లో తొలిఫైట్ కి సిద్ధమయ్యింది. అప్ఘనిస్థాన్ తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల శిక్షణ కోసం భారత క్రీడామంత్రిత్వశాఖ భారీమొత్తంలోనే ఖర్చు చేసింది. గత ఒలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధించాలన్న లక్ష్యంతో శిక్షణ సదుపాయాలు కల్పించింది.

టీ-20 ప్రపంచకప్ సూపర్-8 సమరానికి ఈ రోజు ఆంటీగాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో తెరలేవనుంది. తొలిపోరులో పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాకు పసికూన అమెరికా సవాలు విసురుతోంది.

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ రికార్డుల మోతతో దద్దరిల్లుతోంది. బ్యాటింగ్ లో ఎస్తోనియా, బౌలింగ్ లో న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.