Sports
భారత టీ-20 క్రికెట్ చరిత్రలో ఇద్దరు మేటి బ్యాటర్ల శకం ముగిసింది. 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకోడంతోనే..కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ తమ రిటైర్మెంట్ ను ప్రకటించారు.
ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ ను రెండోసారి గెలుచుకోడానికి భారత్ తహతహలాడుతోంది. ఈ రోజు జరిగే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన ఢీ కొనబోతోంది.
మహిళా టెస్టు క్రికెట్లో భారత ఓపెనర్ షెఫాలీవర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కేవలం 194 బంతుల్లోనే 205 పరుగులతో డబుల్ సెంచరీ సాధించింది..
టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకున్న భారత జట్టు రెండోసారి వరల్డ్ కప్ను ముద్దాడాలని గట్టి పట్టుదలగా ఉంది.
స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ వరుస వైఫల్యాలతో జట్టుకు వచ్చిన నష్టం ఏమీలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తేల్చిచెప్పాడు.
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ భారత్..2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరుకొంది. ఇంగ్లండ్ పై భారీవిజయంతో బదులుతీర్చుకొంది.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు దక్షిణాఫ్రికా తొలిసారిగా చేరుకొంది. తొలిసెమీఫైనల్లో సంచలనాల అప్ఘనిస్థాన్ తేలిపోయింది.
2024 టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు భారత్ గురిపెట్టింది. గయానా వేదికగా ఈరోజు జరిగే రెండోసెమీఫైనల్లో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఆస్ట్ర్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టీ-20 ప్రపంచకప్ లో భారత్ చేతిలో ఓటమితో వార్నర్ సుదీర్ఘ కెరియర్ కు తెరపడింది.
పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు సాధించే భారత అథ్లెట్లకు గతంలో ఎన్నడూలేనంతగా భారీనజరానా దక్కనుంది.