Sports

భారత టీ-20 క్రికెట్ చరిత్రలో ఇద్దరు మేటి బ్యాటర్ల శకం ముగిసింది. 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకోడంతోనే..కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ తమ రిటైర్మెంట్ ను ప్రకటించారు.

ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ ను రెండోసారి గెలుచుకోడానికి భారత్ తహతహలాడుతోంది. ఈ రోజు జరిగే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన ఢీ కొనబోతోంది.

మహిళా టెస్టు క్రికెట్లో భారత ఓపెనర్ షెఫాలీవర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కేవలం 194 బంతుల్లోనే 205 పరుగులతో డబుల్ సెంచరీ సాధించింది..

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ భారత్..2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరుకొంది. ఇంగ్లండ్ పై భారీవిజయంతో బదులుతీర్చుకొంది.

ఆస్ట్ర్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టీ-20 ప్రపంచకప్ లో భారత్ చేతిలో ఓటమితో వార్నర్ సుదీర్ఘ కెరియర్ కు తెరపడింది.