Sports

తెలుగు దిగ్గజ ఒలింపియన్లు శరత్ కమల్, పీవీ సింధులకు అరుదైన గౌరవం దక్కింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి సంయుక్త పతాకధారులుగా వ్యవహరించనున్నారు.

హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన ఘటనలు చూస్తే ఆ ప్రచారం నిజమే అని తెలుస్తోంది.

యూరోపియన్ కప్ ఫుట్ బాల్ లో రెండు దశాబ్దాల క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్ లోనే పోర్చుగీసు టైటిల్ వేటకు తెరపడింది…

టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యుల రొట్టెవిరిగి నేతిలో పడింది. ఒక్కొక్క ఆటగాడి జేబులోకి 5 కోట్ల రూపాయలు నజరానాగా వచ్చి పడ్డాయి.

2024 పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో పాల్గొనే 28 మంది సభ్యుల భారతజట్టుకు బల్లెంవీరుడు నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు.