Sports

137వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఓ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది.టెన్నిస్ శిఖరం జోకోవిచ్ ను ఓ పసికూన ఢీకోనుంది.

శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్లకు వేర్వేరు కెప్టెన్లు సారథ్యం వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

2024- యూరోపియన్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ ఫైనల్స్ కు ప్రపంచ మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, స్పెయిన్ చేరుకొన్నాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ జట్ల పోరు సెమీస్ లోనే ముగిసింది.