Sports
2024-యూరోపియన్ ఫుట్ బాల్ విజేతగా స్పెయిన్ రికార్డుస్థాయిలో నాలుగోసారి నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ ఆశల్ని అడియాసలు చేసింది.
ప్రపంచ లెజెండ్స్ టీ-20 క్రికెట్ టైటిల్ ను యువరాజ్ సింగ్ నాయకత్వంలోని భారత్ గెలుచుకొంది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్ పై విజయం సాధించింది.
137వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఓ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది.టెన్నిస్ శిఖరం జోకోవిచ్ ను ఓ పసికూన ఢీకోనుంది.
ప్రపంచ సాకర్ ఆధునిక ఫుట్ బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లయనల్ మెస్సీ మరో అరుదైన ప్రపంచ రికార్డు సాధించాడు.
శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్లకు వేర్వేరు కెప్టెన్లు సారథ్యం వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
2024- యూరోపియన్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ ఫైనల్స్ కు ప్రపంచ మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, స్పెయిన్ చేరుకొన్నాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ జట్ల పోరు సెమీస్ లోనే ముగిసింది.
జింబాబ్వేతో పాంచ్ పటకా టీ-20 సిరీస్ లో భారత యువజట్టు జోరు పెంచింది. మొదటి మూడు మ్యాచ్ లు ముగిసే సమయానికే పైచేయి సాధించింది.
భారత క్రికెట్ తొలి సూపర్ స్టార్ సునీల్ మనోహర్ గవాస్కర్ 75వ పడిలో ప్రవేశించారు. నేటితో 54 సంవత్సరాల క్రికెట్ జీవితాన్ని పూర్తి చేశారు.
భారత క్రికెట్ మాజీ శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ తన వ్యక్తిత్వాన్ని ఎవరెస్టు ఎత్తుకు పెంచుకొన్నాడు. నిబద్ధతకు నిలువుటద్దంగా నిలిచాడు.
ప్రతి భారతీయుడిని గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని టీమిండియా ప్రధాన కోచ్గా నియమితులైన గంభీర్ తెలిపారు.