Sports

2024 ఒలింపిక్స్ లో పాల్గొనే 117 మంది సభ్యుల భారత అథ్లెట్లలో అతిపెద్ద నుంచి అతి చిన్నక్రీడాకారులు ఉన్నారు. వీరిలో 44 ఏళ్ల నుంచి 14 సంవత్సరాల వయసున్నవారు పతకాల వేటకు దిగుతున్నారు.

అపార ప్రతిభ ఉన్నా అరకొర అవకాశాలతో తన ఉనికిని కాపాడుకొంటూ వస్తున్న డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు వచ్చే ప్రపంచకప్ లో అవకాశం అంతంత మాత్రమేనని చెబుతున్నారు.

ఐపీఎల్ మోజులో పడి దేశవాళీ క్రికెట్ ను పట్టించుకోని స్టార్ క్రికెటర్లపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. ముగ్గురు దిగ్గజాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

2024 ఒలింపిక్స్ లో పాల్గొనే 113 మంది అథ్లెట్ల వివరాలను భారత ఒలింపిక్స్ సంఘం అధికారికంగా ప్రకటించింది. భారత బృందంలో అథ్లెట్లను మించి అధికారులు, సహాయక సిబ్బంది ఉండడటం విశేషం.

శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషన దారుణ హత్యకు గురయ్యాడు. భార్యా పిల్లల ఎదుటే గుర్తు తెలియని వ్యక్తి నిరోషన దారుణంగా కాల్చి చంపాడు.

భారత సరికొత్త శిక్షకుడు గౌతం గంభీర్ వచ్చీరావటంతోనే మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు షాకిచ్చాడు. భారత టీ-20 కెప్టెన్ కావాలన్న పాండ్యా ఆశలపై నీళ్లు చల్లాడు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో స్పానిష్ కోడెగిత్త కార్లోస్ అల్ కరాజ్ శకం మొదలయ్యింది. గత మూడువారాలలో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గడం ద్వారా తన జైత్రయాత్ర మొదలు పెట్టాడు.