Sports

ఒలింపిక్స్ హాకీలో భారత్ కు ఘనమైన చరిత్రే ఉంది. ఎనిమిది స్వర్ణపతకాలు సాధించిన ఏకైక దేశం భారత్ మాత్రమే. వరుసగా ఆరు ఒలింపిక్స్ లో బంగారు పతకాలు సాధించిన ప్రపంచ రికార్డు భారత్ కు మాత్రమే సొంతం.

పారిస్ ఒలింపిక్స్ కోసం భారత నవ,యువతరం అథ్లెట్లు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వేదికపై తమ సత్తా చాటుకోడానికి తహతహలాడుతున్నారు.

భారత క్రికెట్ సరికొత్త ప్రధాన శిక్షకుడు గౌతం గంభీర్ పని ప్రారంభమయ్యింది. శ్రీలంకతో సిరీస్ ద్వారా చీఫ్ కోచ్ గా తన ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.

2024 పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి 117 మంది అథ్లెట్లలోని తొలి బృందం పారిస్ ఒలింపిక్స్ విలేజ్ లో అడుగుపెట్టింది. భారతబృందంలో పంజాబ్, హర్యానా రాష్ట్ర్రాలకు చెందిన క్రీడాకారులే ఎక్కువ మంది ఉన్నారు.

భారత మాజీ ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ తిరిగి రాజస్థాన్ రాయల్స్ గూటికి చేరడం దాదాపు ఖాయమైపోయింది. 2025 ఐపీఎల్ లో జైపూర్ ఫ్రాంచైజీకి చీఫ్ కోచ్ హోదాలో నేతృత్వం వహించనున్నాడు.

భారత క్రికెట్ నయాకోచ్ గౌతం గంభీర్ వచ్చీరావడంతోనే బాంబు పేల్చాడు. సూపర్ స్టార్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలకు షరతులతో కూడిన బంపరాఫర్ ఇచ్చాడు.

సాయం చేయటంలో తన తరువాతే ఎవరైనా అంటూ బీసీసీఐ మరోసారి ముందుకొచ్చింది. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు భారీసాయం ప్రకటించింది.