Sports
ప్యారిస్ ఒలింపిక్స్ లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఇది వరకే కాంస్య పతకం గెలిచిన మను, ఇప్పుడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో నూ కాంస్యం సాధించింది.
ప్రపంచ చాంపియన్ భారత్ శ్రీలంక గడ్డపై మరో టీ-20 సిరీస్ సాధించింది. కెప్టెన్ గా సూర్యకుమార్ తనజట్టును మరో సిరీస్ లో విజేతగా నిలిపాడు.
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన యువషూటర్ మను బాకర్ మరో పతకంతో పాటు అరుదైన రికార్డుకు గురిపెట్టింది.
22 ఏళ్ల వయసులో ఆమె తొలి ఒలింపిక్ మెడల్ సాధించింది. భారత ప్రభుత్వంతోపాటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆమె గెలుపుపై సంతోషం వ్యక్తం చేశాయి.
2024- మహిళా ఆసియాకప్ క్రికెట్ ఫైనల్స్ కు శ్రీలంకలోని డంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఏడుసార్లు విజేత భారత్ 8వ టైటిల్ కు గురి పెట్టింది.
2024- ఒలింపిక్స్ తొలిరోజు పోటీలలో భారత అథ్లెట్లు వివిధ క్రీడల్లో శుభారంభం చేశారు. మహిళల పిస్టల్ షూటింగ్ మెడల్ రౌండ్ కు మను బాకర్ అర్హత సంపాదించింది.
ప్రపంచ చాంపియన్ భారత్..కొత్త కెప్టెన్, సరికొత్త చీఫ్ కోచ్ లతో తీన్మార్ టీ-20 సిరీస్ లో మాజీ చాంపియన్ శ్రీలంకకు సవాలు విసురుతోంది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా 2024 ఒలింపిక్స్ వినూత్నంగా ప్రారంభమయ్యాయి. రెండువారాలపాటు సాగే ఈ క్రీడల పండుగలో 205 దేశాల అథ్లెట్లు పాల్గొంటున్నారు.
పారిస్ వేదికగా ఈరోజు ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ లో భారత్ రెండంకెల సంఖ్యలో పతకాలకు గురిపెట్టింది. 117 మంది అథ్లెట్లతో 16 రకాల క్రీడల్లో పతకాలవేటకు దిగుతోంది.
భారత టీ-20 జట్టు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేయడం పైన ఎడతెగని చర్చే జరుగుతోంది.