Sports
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పతకాల వేట ముగిసింది. పతకాల పట్టికలో భారత్,పాక్ దొందూదొందూలా మిగిలాయి.
రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్ల్లో భారత జట్టులో మహిళలపైనే పతక ఆశలు ఎక్కువగా ఉండడం విశేషం.
పారిస్ ఒలింపిక్స్ కు తెరపడుతున్నా భారత వస్తాదు వినేశ్ పోగట్ కు సత్వరమే న్యాయం జరిగేలా కనిపించడం లేదు.
ఒలింపిక్స్ పతక విజేతలకు ఇచ్చే నజరానాల విషయంలో భారత్ కు, పాక్ కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
దశాబ్దాల చరిత్ర కలిగిన భారత ఒలింపిక్స్ చరిత్రలో యువ వస్తాదు అమన్ సెహ్రావాత్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
మొత్తం 12 మంది పాల్గొన్న ఈ ఫైనల్లో ప్రతీ ఒక్క క్రీడాకారుడికి ఆరు అవకాశాలు ఇస్తారు. అయితే ఈసారి నీరజ్ కేవలం రెండో త్రోలోనే సఫలమయ్యాడు.
పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ కాంస్య పతకం గెలుచుకొంది. స్పెయిన్ తో జరిగిన పోరులో భారత్ విజేతగా నిలిచింది.
భారత బల్లెంవీరుడు నీరజ్ చోప్రా వరుసగా రెండో ఒలింపిక్స్ స్వర్ణానికి గురిపెట్టాడు.
అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వచ్చిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ వేదికగా రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది.
ఇవాళ ఉదయం ఆమె బరువు పెరిగినట్లు గుర్తించిన ఒలింపిక్స్ కమిటీ ఆమెపై వేటు వేసినట్లు తెలుస్తోంది. భారత అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఒలింపిక్స్ కమిటీ అంగీకరించలేదని సమాచారం.