Sports
అదరగొట్టిన రచిన్ రవీంద్ర, కాన్వే
భారత్-న్యూజిలాండ్ మధ్య చెపాక్ స్టేడియంలో జరుగుతున్నతొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్లో కివీస్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది
అసలే కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్కు గాయపడ్డారు. మోకాలికి బంతి తాకడంతో నొప్పి భరించలేక గ్రౌండ్నుంచి బయటకు వెళ్లాడు.
వికెట్ నష్టపోయి 82 పరుగులు చేసిన న్యూజిలాండ్
ఐదుగురు డకౌట్.. కివీస్ తో ఫస్ట్ టెస్ట్ లో పేలవ ప్రదర్శన
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన. శుభ్మన్ గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో అవకాశం
ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నీతూ డేవిడ్ కు చోటు
టాస్ కు అవకాశమివ్వని భారీ వర్షం
గచ్చిబౌలి స్టేడియంలో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈవెంట్
మొదటిరోజు మొదటి సెషన్ ఆట సాధ్యపడటం దాదాపు కష్టమేనని విశ్లేషకుల అంచనా