Sports

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. బెంగళూరులో మూడోరోజు రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది