Sports
శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలయ్యింది. భారత్ 19.5 ఓవర్లలో 173 రన్స్ కు 8 వికెట్లు కోల్పోగా, శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో ఆసికప్ పోటీ నుంచి ఇండియా ఔట్ అయ్యింది.
కామన్వెల్త్ గేమ్స్ లో సింధు గోల్డ్ మెడల్ సాదించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కెనడా క్రీడాకారిణి మీద సింధు అద్భుత విజయం సాధించింది.
కామన్ వెల్త్ గేమ్స్ పేరుతో శ్రీలంక నుంచి బ్రిటన్ కు వచ్చిన 10మంది క్రీడాకారులు ఉపాధి వెదుక్కుంటూ జంప్ అయ్యారు. 9మంది అథ్లెట్లు, వారి మేనేజర్ అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు.
భారత అథ్లెట్లు అందరూ కామన్వెల్త్ గేమ్స్ విలేజ్లోకి వెళ్లిపోగా.. పీవీ సింధు ఎంట్రీకి అధికారులు నిరాకరించారు. అయితే సింధు స్థానంలో ఎవరు పరేడ్లో పాల్గొంటారో ఇంకా భారత అధికారులు నిర్ణయించలేదు.
ఆరు దేశాల క్రీడాకారులు, ఇతర సిబ్బందికి హోటల్స్, రవాణా ఏర్పాటు చేయడం కష్టమవుతుందని.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా స్టేడియంలను రెడీ చేయడం కూడా వీలుపడదని ఏసీసీకి చెప్పింది.
ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో విజయం వైపు ప్రయాణించి చివరకు ఓడిపోయిన టీమ్ ఇండియా.. టీ20 సిరీస్ను మాత్రం విజయంతో ప్రారంభించింది. గురువారం రాత్రి సౌంతాంప్టన్లో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా బ్యాటుతో, బంతితో రాణించి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. టాస్ గెలిచి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆడుతున్న […]
కోహ్లీ ముద్దు పేరు చీకూ. కానీ అభిమానులు మాత్రం రన్ మెషిన్ (పరుగుల యంత్రం) అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్లోకి 2008లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కోహ్లీ ఏనాడూ వెనుదిరిగి చూసుకోలేదు. వందకు పైగా టెస్టులు, 250కిపైగా వన్డేలు, దాదాపు 100 టీ20 మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. తన బ్యాటు నుంచి పరుగుల వరద పారించాడు. మూడేళ్ల క్రితం నాటికే టెస్టులు, వన్డేలు కలిపి 70 సెంచరీలు చేశాడు. కోహ్లీ చివరి సారిగా బంగ్లాదేశ్తో 2019 నవంబర్లో […]
ఇంగ్లాండ్ గడ్డపై తొలి సారి టెస్ట్ సిరీస్ గెలవాలన్న టీమ్ ఇండియా ఆశలు అడియాశలయ్యాయి. ఏడాది క్రితం జరిగిన సిరీస్లో వాయిదా పడిన చివరి టెస్టును జూలై 1 నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా నిర్వహించారు. మ్యాచ్ను మూడున్నర రోజుల పాటు తమ చేతిలోనే ఉంచుకున్న టీమ్ ఇండియా.. నాలుగో రోజు చివరి సెషన్, ఐదో రోజు చేతులెత్తేసింది. భారత జట్టు బౌలర్లు పేలవ ప్రదర్శన చేయడంతో 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 3 […]
ఇంగ్లాండ్లో ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు మెరగైన స్కోర్ సాధించింది. రెండో రోజు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగడంతో టీమ్ ఇండియా 416 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తొలి రోజు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 95 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. రిషబ్ పంత్ తన సహజ శైలిలో వేగంగా […]
ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడటానికి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియాలో కరోనా మరోసారి కలకలం సృష్టించింది. గత ఏడాది ఐదు టెస్టులు ఆడటానికి వెళ్లిన సమయంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో చివరి టెస్టును వాయిదా వేశారు. ఆ సిరీస్లో భాగమైన చివరి టెస్టునే తాజాగా జులై 1 నుంచి ఆడాల్సి ఉన్నది. మ్యాచ్కు మరో నాలుగు రోజులే సమయం ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన […]