భారత్ చేరుకున్న ఖతర్ దేశాధినేత షేక్ తమీన్
ఖతర్ దేశాధినేత షేక్ తమీన్ బిన్ హమద్ ఆల్ థానీ భారత్కు చేరుకున్నారు.

ఖతర్ దేశాధినేత షేక్ తమీన్ బిన్ హమద్ ఆల్ థానీ భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్పోర్ట్లో ఆయనకు ప్రధాని మోదీ స్వయంగా ఘన స్వాగతం పలికారు. కాగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి చర్చలతోపాటు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆయన ఇండియాకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేస్తూ చర్చలు జరుపుతారని ఎంఈవొ పేర్కొన్నాది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చర్చలు జరుపుతారు, ఆయన గౌరవార్థం విందు కూడా నిర్వహిస్తారు.
ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేస్తూ అమీర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరుపుతారు" అని అది పేర్కొంది. ఖతార్లో నివసిస్తున్న భారతీయ సమాజం ఖతార్లో అతిపెద్ద ప్రవాస సమాజంగా ఏర్పడింది మరియు "ఖతార్ పురోగతి మరియు అభివృద్ధిలో దాని సానుకూల సహకారానికి ప్రశంసలు అందుకుంటోంది" అని తెలుస్తోంది