National
సిక్కిం గవర్నర్గా రాజస్థాన్ బీజేపీ సీనియర్ నాయకుడు ఓం ప్రకాశ్ మాథుర్ను నియమించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్గా బదిలీ చేసింది.
మృతుల్లో ఒక పోలీస్ ఆఫీసర్, ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. చనిపోయిన ఐదుగురు చిన్నారులు 6 నుంచి 16 మధ్య వయసు వారే.
ఇక హర్యానా హాట్ కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార మార్పిడి సునాయాసంగానే జరుగొచ్చు. కానీ, కూటమి భాగస్వాములైన కాంగ్రెస్- ఆమ్ఆద్మీపార్టీ (ఆప్)లు ఈసారి విడిగా పోటీ చేస్తుండటం వల్ల బీజేపీ రొట్టె విరిగి నేతిలో పడుతుందా? అన్నది ఓ సందేహమే. నవంబరు తొలివారానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి కనుక అక్టోబరులోనో, అంతకు ముందో ఎన్నికలు జరుగుతాయి. గత రెండు ఎన్నికల్లో మొత్తం పది లోక్ సభ స్థానాలు గెలిచిన బీజేపీని దెబ్బకొట్టి, నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సగం, అంటే అయిదు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. పొత్తుల్లో ఒకచోట పోటీచేసిన ఆప్ మద్దతు మిగతా రాష్ట్రమంతటా కాంగ్రెస్ కు కలిసొచ్చింది. అసెంబ్లీ మొత్తం 90 స్థానాల్లో విడిగా పోటీ చేస్తానంటున్న ఆప్కు సొంతంగా సీట్లు గెలిచేంత బలం కనిపించడంలేదు. కాంగ్రెస్ నిన్నటి ఊపు రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగేనా? ఇప్పటికైతే ‘పబ్లిక్ మూడ్’ కాంగ్రెస్ పక్షంలోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకొని ఉన్న హిందీ రాష్ట్రం కావడంతో అందరి చూపులూ ఇప్పుడు ఇటే కేంద్రీకృతం అవుతున్నాయి.
వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో జరిగే సెక్స్ నేరం కాదంటూ తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను పిటిషనర్ సమర్థించుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
ఖనిజాలపై పార్లమెంటుకు ఉన్న పన్ను విధించే అధికారం అనేది రాష్ట్రాల నియంత్రణాధికారాన్ని తుడిచిపెట్టేస్తోందని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
చాలా మంది వ్యక్తులు తమ ITRలను చార్టర్డ్ అకౌంటెంట్ల ద్వారా ఫైల్ చేస్తారని, దాంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను వారితో పంచుకుంటారు. ఐతే లావాదేవీలు పూర్తయిన వెంటనే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.
2019లో రాజమండ్రిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందంటూ మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? అని ప్రశ్నించారు
తట్టుకోలేని బాలుడు టీచర్ను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. టీచర్ ఇంటి అడ్రస్కు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెట్టడం స్టార్ట్ చేశాడు.
మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా, దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
బెయిల్ మంజూరు ఉత్తర్వులను అసాధారణ కేసుల్లో మాత్రమే కోర్టు నిలిపివేస్తుందని.. చాలా బలమైన కారణాలుంటే తప్ప బెయిల్ రద్దు కుదరదని ధర్మాసనం తేల్చిచెప్పింది.