National

1968లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలిలో జన్మించిన నళిన్‌ ప్రభాత్‌.. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఎంఏ చేశారు. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పనిచేశారు.

బాధతోనే రెజ్లింగ్‌ కెరీర్‌కి కూడా గుడ్‌బై చెప్పిన వినేశ్‌ కాస్‌ను ఆశ్రయించింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో మరింత ఆవేదనకు గురైన ఆమె సోషల్‌ మీడియాలో తన బాధనను పంచుకుంది.

ఆగస్టు 15న భారతదేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా మనదేశానికి చెందిన కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బాధితురాలు ప్రస్తుతం జైసల్మేర్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని మీడియా కథనాల ప్రకారం.. ప్రేమ్‌రామ్‌ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అతను 10 నెలల క్రితం ఒక వ్యక్తి నుంచి ఆ మహిళను రూ.2 లక్షలకు కొనుగోలు చేశాడు.

నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ఈ తరహా కాల్స్‌ చేస్తే రెండేళ్ల పాటు యాక్సెస్‌ను నిలిపివేస్తామని ట్రాయ్‌ హెచ్చరించింది. ఆ సంస్థను రెండేళ్ల వరకు బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని తేల్చిచెప్పింది.

కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌పై కోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆయన రాజీనామా చేసిన వెంటనే మరొక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది.

ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఎస్‌ఐపీఈఆర్‌) రెండో స్థానంలో నిలిచింది.

ఎప్పటిలాగే బాబా సిద్ధేశ్వర్‌ నాథ్‌ దర్శనార్థం భక్తులు ఆదివారం భారీ ఎత్తున తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు దేవాలయ నిర్వహణ సభ్యులు ఎన్‌సీసీ క్యాడెట్లకు బాధ్యతలు అప్పగించారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మెహత్పూర్‌ సమీపంలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్‌ నగర్‌ లోని మెహ్రావాల్‌ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.