National
మధ్యప్రాచ్యంలో ఉద్రికత్త పరిస్థితులు..ఇప్పటివరకు 492 మంది మృతి .. 1600 మందికి పైగా గాయాలు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో మొదటి రెండు స్థానాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే
కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించిన లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా
యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగిని అన్నా సెబాస్టియన్ పెరయిల్ మరణం బాధాకరమన్న కాంగ్రెస్ ఎంపీ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు
2019 పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం నియమితులైన లెఫ్టినెంట్ గవర్నర్ కే ఎక్కువ అధికారాలు
ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలోని రాజ్ నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆతిశీతోపాటు మరో ఐదుగురిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు.
జమ్మూకశ్మీర్లో సైనికులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. హస్తం పార్టీని అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ నడిపిస్తోందని ప్రధాని ఆరోపించారు. మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
టెలీగ్రామ్ లో సేల్ కు.. ఆందోళనలో స్టార్ హెల్త్ కస్టమర్లు
వేల అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్ కిందపడింది. హెలికాప్టర్ ఓ కొండపై పడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. అదే జనావాసాల్లో పడి ఉంటే పెను ప్రమాదమే వాటిల్లేది.