National

కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ముంబైలో పర్యటించారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు సీఈసీ కీలక సూచనలు చేశారు.

కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఇవాళ కేసు నమోదయింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కుంభకోణంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది.

ముడా స్కామ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ వస్తున్న నైపథ్యంలో సిద్దరామయ్య సర్కారు కర్ణాటకలో సీబీఐ దర్యాప్తును నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.