National
114వ ఎపిసోడ్ తనకు భావోద్వేగమైనదని, చాలా ప్రత్యేకమైనది అన్న ప్రధాని నరేంద్రమోడీ
114వ ఎపిసోడ్ తనకు భావోద్వేగమైనదని, చాలా ప్రత్యేకమైనది అన్న ప్రధాని నరేంద్రమోడీ
నేడు ప్రమాణం..మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ ఆర్.ఎస్. రవి శనివారం ఆమోదం
వీడ్కోలు పలికిన గవర్నర్, మంత్రులు
సాగు చట్టాలు మళ్లీ తీసుకురావాలని కంగనా వ్యాఖ్యలపై స్పందించాలంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడి లేఖ
నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ముంబైలో పర్యటించారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు సీఈసీ కీలక సూచనలు చేశారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఇవాళ కేసు నమోదయింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కుంభకోణంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది.
మహారాష్ట్ర సీనియర్ నేత ఎన్సీపీ నేత జితేందర్ అవధ్ సతీమణి రుతా అవధ్ వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
ముడా స్కామ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ వస్తున్న నైపథ్యంలో సిద్దరామయ్య సర్కారు కర్ణాటకలో సీబీఐ దర్యాప్తును నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.