National
ప్రశాంత్ కిశోర్ తన రాజకీయ పార్టీ ‘జన్ సురాజ్’ను ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు. బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం వేదికగా జన్ సురాజ్ పార్టీ పార్టీ ఏర్పాటుపై ఆయన అధికారిక ప్రకటన చేశారు.
గాంధీజీ స్వచ్ఛభారత్ కలను సాకారం చేస్తామన్న ప్రధాని నరేంద్రమోడీ
డేరా బాబాకు మరోసారి పెరోల్ లభించింది. మరో నాలుగు రోజుల్లో హర్యానా శాసన సభ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబా పెట్టుకున్న పెరోల్ పిటిషన్ను ఈసీ ఆమోదించింది.
తమ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరి కనిపించడం లేదని డాక్టర్ల ఆరోపణ
యూపీలో బహ్రెయిచ్లో మనుషుల ప్రాణాలు తీస్తున్న చిరుతను బంధించిన అటవీ అధికారులు
ఆఖరి దశలో 40 స్థానాల్లో బరిలో నిలిచిన 415 మంది అభ్యర్థులు. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు
రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపిన అధికారులు
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి చాంగ్సన్
సినిమా నుంచి అనతికాలంలోనే డిప్యూటీ సీఎంగా ఎదిగిన యువనేత